స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన సేవింగ్స్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. తన సేవింగ్స్ ఖాతా ఖాతాదారులకు వివిధ రకాల ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆగస్టు 15 న ఎస్బీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సమాచారం ఇచ్చింది.
ఇకపై సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్లు ఇకపై ఎస్ఎంఎస్ హెచ్చరికలు, కనీస బ్యాలెన్స్ ఉంచనందుకు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఖాతాలో నమోదు చేసిన మొబైల్ నంబర్లకు సేవా సందేశాలను పంపడానికి వసూలు చేసే ఛార్జీలను స్టేట్ బ్యాంక్ ఇప్పుడు రద్దు చేసింది. సేవింగ్స్ ఖాతాదారులు దీని కోసం ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.
భావితరాల సంక్షేమం కోసం జగన్ కృషి: మంత్రి బొత్స