స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రొబెషనరీ ఆఫీసర్(పీవో) తుది ఫలితాలు విడుదలయ్యాయి. నిమిత్తం రెండు వేల పోస్టుల పీవో పోస్టుల భర్తీ నిర్వహించిన పరీక్ష ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల రోల్ నెంబర్లను వెబ్సైట్లో పొందిపరిచినట్లు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే ముందు మూడు సంవత్సరాలు పనిచేసే కాలపరిమితితో పాటు రూ. 2 లక్షల బాండును సమర్పించాల్సి ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది.