గతంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తాను ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీ చయనన్ని ప్రకటించిన విషయ తెలిసిందే. కానీ ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సీనియర్ ల పాత్ర ఎంతైనా అవసరం అని తేలడంతో మళ్ళీ ఆయనను బరిలోకి దించుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు నిర్వహించిన ఓ సమావేశంలో ఆయనను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించారు.
ఆయన మహారాష్ట్రలోని మాధా లోక్సభ నియోజక వర్గం నుంచి మళ్లీ పోటీకి దిగనున్నట్లు స్పష్టత వచ్చింది.