కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇక దేశంలో 1.34 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ఇది ఇలా ఉండగా.. తాజాగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.”నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా ప్రతిక్షలు చేయించుకోండి కరోనా జాగ్రత్తలు పాటించండి. అందరం కలిసి కరోనా ను జయించుదాం.” అని సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు.
previous post
next post
వ్యభిచారం తప్పుకాదు… శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు