నేడు వివేకా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో పలువురు రాజకీయ నేతలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. పులివెందులకు చెందిన దేవిరెడ్డి శంకర్రెడ్డి ని సిట్ అధికారులు ఈ రోజు (శుక్రవారం) ప్రశ్నిస్తున్నారు.
శంకర్ రెడ్డి (గురువారం) నిన్ననే జనతాదళ్ తరపున ఎంపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం విశేషం. ఆర్థిక లావాదేవీల విషయంలోనే వివేకా రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. అతి త్వరలో ఈ కేసును సిట్ ఛేదించనుంది.
ఆదాయానిచ్చే హైదరాబాద్ ఏపీకి లేకుండా పోయింది: జగన్