తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బిచ్చగాడు మృతిచెందాడు. అనాథ శవం కదా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అతని దగ్గర ఉన్న సంచిని పరిశీలించిన పోలీసులు బిత్తరపోయారు .అతని సంచిలో పెద్దమొత్తంలో డబ్బుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆ డబ్బును అక్కడికక్కడే లెక్కించారు. మొత్తం రూ. 1,86,43,364 నగదును పోలీసులు అక్కడికక్కడే లెక్కించారు. కాగా అంత డబ్బున్నప్పటికీ అతను ఇంకా భిక్షాటనే ఎందుకు చేస్తున్నాడన్నది పోలీసులకే అర్థం కాలేదు.
హైకోర్టు వ్యాఖ్యలకు ప్రభుత్వం సిగ్గుపడాలి: యనమల