లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఇటీవలే రోడ్డెక్కాయి.కరోనా కట్టడిలో భాగంగా గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ద్వారా ప్రయాణికులు టికెట్ చార్జీలను చెల్లించేలా టీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
క్యూఆర్కోడ్ ఆధారంగా డబ్బులు చెల్లించే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. కర్ణాటకలో ఇలాంటి విధానం అమలవుతున్నది. ఈ విధానాన్ని మొదటిదశలో దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా అమలుచేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
జగన్ తుగ్లక్ ను మించిన పరిపాలన అందిస్తున్నారు: దేవినేని