telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై…

ఐపీఎల్ 2021 లో చెన్నై వేదికగా ఈరోజు ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఇందులో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రాహుల్ బౌలింగ్ తీసుకోవడంతో ముంబై మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ ను గెలుపుతో ప్రారంభించిన పంజాబ్ తర్వాత ఆడిన మూడు మ్యాచ్ లలో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ లో గెలిచి మళ్ళీ గెలుపుబాటలోకి రావాలని అనుకుంటుంది. కానీ ఈ జట్లలో ముంబై కే పంజాబ్ పై మంచి రికార్డు ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.

పంజాబ్ : కేఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హెన్రిక్స్, షారుఖ్ ఖాన్, ఫాబియన్ అలెన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, క్రునల్ పాండ్య, కీరోన్ పొలార్డ్, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

Related posts