telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ : … ప్రైవేట్ వైద్యులు.. రేపటి నుండి ధర్నాలోకి..

private doctors in strike on

రేపటి నుండి ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు ధర్నాకు దిగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయనున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నది వారి ప్రధాన డిమాండ్. అంతేగాకుండా, ప్రస్తుతం ఇస్తున్న టారిఫ్ ను కూడా పెంచాలని కోరుతున్నారు.

ఎంసీఐ స్థానంలో ఎన్ఎంసీ బిల్లు తెస్తున్నారంటూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె నేటితో ముగిసింది. మంత్రి ఈటలతో చర్చల అనంతరం జూడాలు సమ్మె విరమించారు.

Related posts