జనసేన అధినేత ప్రచారంలో జోరుతోపాటుగా ఘాటు కూడా పెంచేశాడు. టీడీపీ ఇప్పటికి తమ మద్దతు ఉందని చెప్పుకు తిరగటాన్ని సహించని పవన్ కళ్యాణ్ ఇక ఆ పార్టీని పట్టించుకోవాల్సిన పనే లేదని తీవ్రంగా స్పందించారు. తమకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అని, టీడీపీ గత ఏడాదితోనే ఏపీలో కనుమరుగైపోయింది పవన్ తీవ్రవ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ప్రచార జోరు పెంచిన జనసేన నేతలు కూడా మద్దతు పార్టీలతో కలిసి భారీగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో తాజాగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ప్రచారంలో భాగంగా జనసేనకు 125 సీట్లు వరకు వస్తాయని స్పష్టం చేస్తుండటం విశేషం.
వెయ్యి కోట్లు ఇచ్చినా.. అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవి ఇవ్వదు: జగ్గారెడ్డి