telugu navyamedia
రాజకీయ వార్తలు

గుజరాత్ పోర్టులో పాకిస్థాన్‌ పడవలు పట్టివేత

గుజరాత్ పోర్టులో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్‌) పోలీసులు పాకిస్థాన్‌కు చెందిన ఐదు పడవలను స్వాధీనం చేసుకున్నారు. హర్మనీ నుల్లాహ్ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనంతరం తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత పరికరాలను, వస్తువులను గమనించలేదంటూ పోలీసులు తెలిపారు. అయితే ఈ పడవల వల్ల ఉగ్రవాదుల దేశంలోకి చొరబడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related posts