ప్రపంచ కప్ లో భాగంగా నేడు భారత్-పాక్ తలపడుతున్నాయి. పాక్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో భారత్, పాక్ మధ్య భీకరమైన పోరు జరగనుంది.
వరుస విజయాలతో ఊపుమీద ఉన్న భారత్.. దాయాది పాకిస్థాన్ ను కట్టడి చేసి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు పాక్ కూడా తమ సర్వశక్తులు ఒడ్డించి.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది. వర్షం కూడా ఎప్పుడెప్పుడా అని ఉంది. ఆటంకం కలిగిస్తే, పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంది, లేదంటేనే గెలుపోటములు.
నేను ఆ విషయం బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న సమస్య : కంగనా