భారత్ ప్రతిపాదనకు మొదటిసారి పాక్ ఒప్పుకుంది. ఇరుదేశాల మధ్య వివిధ సమస్యలలో కర్తార్పూర్ నడవా అంశం ఒకటి కాగా, దానిపై భారత్ చర్చలకు రావాలని పాక్ కు ప్రతిపాదన పంపింది. ఆశ్చర్యంగా అనుదుకు సిద్ధం అంటూ, ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. జులై 11 నుంచి 14 తేదీల మధ్య సంయుక్త కార్యదర్శుల స్థాయి సమావేశానికి తమకు సమ్మతమేనని తెలిపింది.
ఈ చర్చలు సఫలమైతే కర్తార్పూర్ ప్రాజెక్టుపై విధించిన చివరి గడువు నవంబర్ కల్లా పనులన్నీ పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పాక్ చెబుతున్న అభ్యంతరాలను పరిష్కరించేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రాజెక్టుపై నెలకొన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోంది.
సోనాక్షి సిన్హాపై “శక్తిమాన్” కౌంటర్…!?