telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మద్యం దుకాణాలు .. కావాల్సినంత నిల్వచేసుకోవచ్చు.. కొత్త ఆర్డర్ ..!!

NO ALCOHOL IN TELANGANA

ఏపీలో ఎన్నికల వేళ మద్యం షాపులను మూసివేస్తున్న విషయం తెలిసిందే. దానికి కారణం తాగిన మత్తులో విచక్షణ కోల్పోయి ఎటువంటి నాయకులను ఎన్నుకుంటారోనని, అలాగే సమయంలో గొడవలు కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ ఘనత వహించిన తెలుగు దేశ పార్టీ ప్రభుత్వం మాత్రం ఎవ్వరేమనుకున్నా మాకేంటి అన్న చందంగా ప్రవర్తిస్తుంది. తమ అధికారాన్ని వేరేవిధంగా ఉపయోగించుకుంటున్నారు.

ఎక్సైజ్ కమిషనర్ గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమకు కవాలసిన వారిని నియమించుకొన్నారు. ఈ రోజు ఉదయం ప్రతి మద్యం దుకాణం పరిమితికి మించికూడా మద్యాన్ని నిలువ చేసుకునే విధంగా విచిత్రమైన ఆర్డర్స్ ని ప్రభుత్వం పాస్ చేసినట్లు సమాచారం. మరి ఇక ఏముంది..తాగినోళల్కి తాగినంత- తూగినోడికి తూగినంత..సమసమాజం, అభివృద్ది, మంచి-చెడు ఇవన్నీ బాటిల్ ముందు బలాదూర్ అవ్వాల్సిందేనా?

Related posts