కరువుతో బాధపడుతున్న మహారాష్ట్రకు కేంద్ర ప్రభుత్వం రూ.2160 కోట్లను రిలీజ్ చేసింది. రాష్ట్రానికి నిధులు అందజేసిన ప్రధాని మోడకి మహారాష్ట్ర సిఎం కృతజ్ఞతలు తెలపారు. రెండో దఫా కింద ఆ మొత్తాన్ని విడుదల చేసినట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు.
ఇప్పటి వరకు కరువు నివారణ చర్యల కోసం కేంద్రం నుంచి సుమారు 4248 కోట్లు రిలీజైనట్లు సీఎం ఫడ్నవీస్ చెప్పారు. మహారాష్ట్రలోని అనేక జిల్లాలు తీవ్రమైన నీటి కరువులో ఉన్నాయి. అయితే కరువు వలసలు తప్పించేందుకు ఎన్డీఆర్ఎఫ్ అనేక చర్యలు చేపడుతున్నదని ఫడ్నవీస్ తెలిపారు.
జీఎస్టీతో చిన్న వ్యాపారులు నష్టపోయారు: రాహుల్