telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

వాయు తుఫాన్ తో.. రుతుపవనాలు ఆలస్యం.. : వాతావరణ శాఖ

monsoon will late due to vayu cycolene

కేరళలో నైరుతి రుతు పవనాలు వాయు తుపాను కారణంగా స్తంభించాయని, వాయు తుపాను తీరం దాటిన తర్వాత నైరుతి రుతు పవనాలు వేగంగా కదులుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరో రెండు రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయని అధికారులు చెప్పారు. గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని వెరావల్‌-ద్వారక మధ్య వాయు తుపాను తీరాన్ని తాకనుంది.

Related posts