నటుడు మోహన్ బాబు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ పై అభినందనల వర్షం కురిపించారు. వైసీపీ నేత మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ కు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. “జగన్ కు తన పదవీకాలంలో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను.
జగన్ తన తండ్రి వైఎస్సార్ ను మించి గొప్పవాడు అవుతాడు. అందులో ఎలాంటి సందేహంలేదు. మరిన్ని పర్యాయాలు జగనే సీఎంగా ఉంటాడు” అంటూ ట్వీట్ చేశారు.
డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదు: మంత్రి అవంతి