telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశప్రజల కోసం.. మోడీ సరికొత్త పథకాలు..

modi special schemes for poor in country

కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి దేవశ్రీ చౌదరి .. నిరుపేదల కోసం ప్రధాని నరేంద్రమోదీ మరికొన్ని పథకాలను త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. నేడు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు.

మహిళల సంక్షేమం కోసం కేంద్రం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశ ప్రజలు పూర్తి స్థాయిలో మోదీ ప్రవేశ పెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు.

Related posts