telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మోడీ … జగన్ భేటీ ఖరారు..

ప్రధాని మోదీ తో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి భేటీకి తేదీ ఖరారైంది. ఈ మేరకు ఆయన ఈ నెల 26న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 30న జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమానికి మోదీని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.

మోదీని జగన్ అందుకే కలవనున్నారని తెలుస్తుంది. అటు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం కూడా ఈ నెల 30నే చేయనున్నారని తెలుస్తోంది. రేపు ఎన్డీయే సమావేశానంతరం మోదీ తన ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Related posts