telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో కరోనా వైరస్‌ లేదు: మంత్రి ఈటెల

Etala Rajender

తెలంగాణలో కరోనా వైరస్‌ లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారి ద్వారానే వ్యాధి వచ్చే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వస్తున్న వారిని స్క్రీన్‌ చేయడానికి ఏర్పాట్లు చేశారు.

ఈ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ ధర్మోస్క్రీన్‌ చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు.

Related posts