telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : … ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో .. మెట్రో సేవలు పెంపు.. 3నిమిషాలకే ..

huge traffic to hyderabad metro on rain

ఆర్టీసీ కార్మికుల సమ్మె తో నగరంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మెట్రోలో అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మెట్రో వేళల్లో హెచ్‌ఆర్‌ఎం మార్పులు చేసింది.

శనివారం తెల్లవారు జాము 5 గంటల నుంచి నుంచి అర్ధరాత్రి 12.30 వరకు మెట్రోరైళ్లను నడపనున్నారు. ప్రతి 3,5 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడుపుతున్నారు. రద్దీ ఉండే మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్‌ కౌంటర్లు, టికెట్‌ మిషన్లు ఏర్పాటు చేశారు.

Related posts