telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ఏదైనా అడగండి.. సమాధానం ఇస్తా..: కేటీఆర్

KTR Counter pawan comments

మరోసారి ప్రజలతో ముచ్చటించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటకలు ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఈ చర్చలో ప్రజలు ఏ ప్రశ్నలనైనా తనను అడగొచ్చని అన్నారు.

ఈ విషయాన్నీ కేటీఆర్ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. అంతకుముందు నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 16 లోక్ సభ స్థానాలను ఏకపక్షంగా గెలుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని అభిప్రాయపడ్డారు.

Related posts