మితిమీరిన ఆఫర్లు ప్రకటించి దివాళా దిశగా వెళుతున్న జెట్ ఎయిర్వేస్ వివాదం ముదురుతోంది. ఈ రోజు నుంచి నుంచి జెట్ ఎయిర్వేస్ పైలట్లు ధర్నాకు దిగనున్నారు.
తమకు రావాల్సిన మూడు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్తో పైలట్లు ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో 1100 మంది పైలట్లు పాల్గొననున్నారు. సంస్థ సర్వీసులు నడుస్తున్నది లేనిది తెలియాల్సి ఉంది.