telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ : .. సింధు, సాయి ప్రణీత్ క్వార్టర్స్‌కు..

japan open sindhu and praneeth to quarter finals

భారత క్రీడాకారిణి పి.వి.సింధు టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో జపాన్ క్రీడాకారిణి అయా వోహ్రిని 11-21, 21-10, 21-13తో సింధు ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. తొలి గేమ్‌లో తడబడినా తర్వాత గేమ్‌ల్లో విజృంభించింది.

ఇక పురుషుల సింగిల్స్‌లో భారత్ షట్లర్ సాయి ప్రణీత్ కూడా క్వార్టర్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.

Related posts