telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

మరో జాబితాతో .. జనసేన..

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకూ నాలుగు దఫాలుగా పలువురి పేర్లను ఖరారు చేసిన జనసేన, ఐదో జాబితాలో 4 లోక్‌ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. విజయనగరం లోక్ సభ స్థానానికి ముక్కా శ్రీనివాసరావు, కాకినాడకు జ్యోతుల వెంకటేశ్వరరావు, గుంటూరుకు బి శ్రీనివాస్, మహబూబాబాద్ (తెలంగాణ)కు భాస్కర్ నాయక్ ను ప్రకటించారు.

ఈ జాబితా ప్రకారం అసెంబ్లీ అభ్యర్థలు :
సాలూరు – బోనెల గోవిందమ్మ
పార్వతీపురం – గొంగడ గౌరీ శంకరరావు
చీపురుపల్లి – మైలపల్లి శ్రీనివాసరావు
విజయనగరం – పెదమజ్జి హరిబాబు
బొబ్బిలి – గిరదా అప్పలస్వామి
పిఠాపురం – మాకినీడు శేషుకుమారి
కొత్తపేట – బండారు శ్రీనివాసరావు
రామచంద్రపురం – పోలిశెట్టి చంద్రశేఖర్
జగ్గంపేట – పాటంశెట్టి సూర్యచంద్రరావు
నూజివీడు – భాస్కరరావు
మైలవరం – అక్కల రామ్మోహన్ రావు
సత్తెనపల్లి – వై.వెంకటేశ్వర రెడ్డి
పెదకూరపాడు – పుట్టి సామ్రాజ్యం
తిరుపతి – చదలవాడ కృష్ణమూర్తి
శ్రీకాళహస్తి – వినుత నగరం
గుంతకల్లు – మధుసూదన్ గుప్తా

Related posts