తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంచింది. ఈ నెల 27 వరకు పెంచుతున్నట్లు బోర్డు కార్యాలయం తెలిపింది. రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు గడువును పెంచుతూ ఆ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. ఈ నెల 27వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులకు గడువును విధిస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్ ఫీజులు చెల్లింపులో సాంకేతిక సమస్యల కారణంగా గడువును పెంచుతున్నట్లు పేర్కొంది.
previous post
మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ ప్రశంసలు