telugu navyamedia
రాజకీయ వార్తలు

కంబోడియా-భారత్ నౌకాదళ ప్రదర్శన..

india war ships in cambodia

కంబోడియా-భారత నౌకా దళానికి చెందిన యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌లు మూడు రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లాయి. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన ఉపకరిస్తుందని తూర్పు నౌకాదళం పేర్కొంది.

రాయల్‌ కంబోడియన్‌ నేవీతో వృత్తిపరమైన అంశాలు, ఉన్నతాధికారులతో సమావేశాలు, అక్కడి ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించింది. సహ్యాద్రికి కెప్టెన్‌ అశ్విన్‌ అరవింద్‌, కిల్తాన్‌కు కమాండర్‌ గింటో జార్జ్‌ చాకో సారథ్యం వహిస్తున్నారు.

Related posts