telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఇండియా-న్యూజిలాండ్ .. తొలివన్డే…

india-newzeland first odi

తొలి వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఇరు జట్ల బలాబలాలు చుస్తే, రెండు కూడా తాజా విజయాలతో సమానంగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటివరకు అయితే ఒక్కసారి మాత్రమే న్యూజిలాండ్ లో సిరీస్ గెలిచింది భారత్.. ఈ సిరీస్ ఏమవనుందో చూడాలి. ప్రస్తుతం ఆతిధ్య జట్టు నెమ్మదిగానే ఆడుతూ, నాలుగు ఓవర్లలో 18/2 గా స్కోర్ చేసింది.

ఇండియా జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఎంఎస్ ధోనీ (కీపర్), కేదార్ జాదావ్, అంబటి రాయుడు, విజయ్ శంకర్, కుల్ దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమి.

న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గుప్టిల్, కోలిన్ మున్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ లాథం, మిచేల్ శాంట్ నర్, డగ్ బ్రేస్వెల్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

Related posts