కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను అర్హులైన వారికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ఏటా ఈ అత్యున్నత పురస్కారాలను ప్రకటిస్తున్న కేంద్రం ఈ ఏడాదికి గాను మొత్తం 21 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు :
జగదీశ్ లాల్ అహుజా – సామాజిక సేవ
జావేద్ అహ్మద్ తక్- సామాజిక సేవ
మహ్మద్ షరీఫ్ – సామాజిక సేవ
తులసి గౌడ – సామాజికసేవ, పర్యావరణం
సత్యనారాయణ్- సామాజిక సేవ, విద్యా విజ్ఞనం
అబ్దుల్ జబ్బార్ – సామాజిక సేవ
ఉషా చౌమార్ – పారిశుద్ధ్యం
పోపట్రావ్ పవార్ – సామాజిక సేవ, నీటి విభాగం
హరికలా హజబ్బా- సామాజిక సేవ, విద్యా విభాగం
అరుణోదయ్ మండల్ – వైద్య, ఆరోగ్యం
రాధామోహన్, సంభవ్ సే సంచయ్ – సేంద్రియ వ్యవసాయం
కుశాల్ కన్వర్ (అసోం) – పశువైద్యం
ఎస్. రామకృష్ణన్ (తమిళనాడు)- సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం
సుందరవర్మ (రాజస్థాన్) – పర్యావరణం, అడవుల పెంపకం
ట్రినిటీ సయూ (మేఘాలయ) – సేంద్రియ వ్యవసాయం
రవి కన్నన్ (అసోం)- వైద్యం, అంకాలజీ విభాగం