telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జికి .. శంకుస్థాపన చేసిన చంద్రబాబు..

iconic bridge in krishna river foundation by apcm

నేడు ఏపీసీఎం చంద్రబాబు కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నదికి రెండువైపులా సమాన అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. దానికి ఇరు ప్రాంతాల వారు సహకరిస్తారా.. అంటూ సభకు హాజరైన రైతులను, ప్రజలను అడిగిమరీ చంద్రబాబు స్పష్టంగా తెలిపారు. ఇబ్రహీంపట్నం-ఉద్దండరాయపాలెం లను కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి 1400 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు.

అందరి సహకారంతోనే విజయవాడ అభివృద్ధి అని బాబు అన్నారు.

Related posts