అక్రమంగా హాంగ్ కాంగ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చిన డ్రోన్లు, మెమొరీ కార్డులు, మొబైల్ ఫోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి హాంగ్ కాంగ్ నుంచి 26 లక్షల రూపాయల విలువచేసే పదివేల మెమొరీ కార్డులు, ఆరు మొబైల్ ఫోన్లు, కెమెరాలతో కూడిన నాలుగు డీజీఐ డ్రోన్లు, నాలుగు ఎం డ్రోన్లు, ఆరు యాపిల్ ఫోన్లను ఢిల్లీకి స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
previous post
next post