telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

జెమోపై .. టూ వీలర్ .. ఆస్ట్రీడ్‌ లైట్‌ .. భారత్ లో ..

gemopai astrid lite in india

భారత మార్కెట్లోకి జెమోపై సంస్థ ‘ఆస్ట్రీడ్‌ లైట్‌’ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.79,999గా నిర్ణయించింది. ఐదు రంగుల్లో లభించే ఈ స్కూటర్‌ అక్టోబర్‌ తొలి వారం నుంచి ఇది కొనుగోలుదారులకు లభ్యం అవుతుందని జెమోపై ఎలక్ట్రిక్‌ సహ వ్యవస్థాపకుడు అమిత్‌ రాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

స్పోర్ట్స్‌, సిటీ, ఎకానమీ లాంటి మూడు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్‌ ఒక్క సారి ఛార్జీంగ్‌ చేస్తే 75-90 కిలోమీటర్లు ప్రయాణించ్చని తెలిపారు. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చని తెలిపారు.

Related posts