ఎన్నికల నగారా మోగింది. దాదాపు అన్ని పార్టీలు వారివారి అభ్యర్థులను కూడా ప్రకటించాయి. దీనితో సరైన ఎన్నికల వేడి రాజుకుంది. ఇక ఈ సమయంలో సాధారణమే అయినప్పటికీ అందరి ద్రుష్టి, ఏ పార్టీ గెలుస్తుంది..అనే అంచనాలపైనే. ఆ సందడి కూడా ప్రారంభం అయ్యింది. తాజాగా, ఓ జాతీయ మీడియా సర్వే ప్రకారం.. నాలుగు ప్రధాన రాష్ట్రాలలో లోక్ సభ సీట్లు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో నివేదిక విడుదల చేశారు. మీరు ఒక లుక్ వేయండి.
previous post
next post
కశ్మీర్ విభజనపై కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు