గత కొంతకాలంగా సంప్రదాయ దక్కని రుచులను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిర్వహిస్తున్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. నగరంలోని నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆహారపు జాతర జరగనుంది. తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ ఫుడ్ఫెస్టివల్ నిర్వహణ జరగనుంది.
బతుకమ్మ పండుగలో భాగంగా ప్రతీ ఏటా ఫుడ్ఫెస్టివల్ను నిర్వహిస్తుండగా, తాజా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిభించే వంట కాలను పరిచయం చేయబోతున్నారు.
నిబంధనలు పాటిస్తున్నాం.. నిషేధంపై స్పందించిన టిక్ టాక్!