telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తండ్రీకొడుకుల కనుసన్నల్లోనే ఈఎస్ఐ కుంభకోణం: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చన్నాయుడుపై ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ కుంభకోణం తండ్రీకొడుకుల కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు.

అచ్చన్న దోచుకున్న ప్రతి రూపాయిలో లోకేశ్ కు పంపించాడని ఆరోపించారు. అంతేకాకుండా, తనకు పార్టీ అండగా నిలవకపోతే డైరీలన్నీ బయటికి తీస్తానని బెదిరిస్తున్నాడట, లోకేశ్ చెబితేనే లేఖ రాశానని సన్నిహితుల వద్ద వాపోతున్నాడట అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

Related posts