telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై మంద కృష్ణ తీవ్ర వ్యాఖ్యలు

MRPS manda krishna comments Chandrababu

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఘాటుగా స్పందించారు. అగ్రకులాల మహిళలకు ఓ న్యాయం, పేద దళితులకు మరో న్యాయమా? అంటూ మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ కళ్లుగప్పి చేసిన దారుణ హత్యలే ఈ ఎన్ కౌంటర్ అని ఆరోపించారు.

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం తర్వాత వాస్తవం వెల్లడవుతుందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్ ను స్వాగతిస్తున్నామని మంద కృష్ణ తెలిపారు.

Related posts