కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని బ్యాంక్ ల వద్ద సామాజిక దూరం పాటించడం లేదు. బ్యాంకులలో సామాజిక దూరానికి స్వస్తి చెబుతుండటంతో అధికారులు ఆయా బ్యాంకులను పరిశీలించి నోటీసులు జారీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో సామాజిక దూరం పాటించని నాలుగు బ్యాంకులకు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా తెరచిన దుకాణాలపై మునిసిపల్ కమిషనర్ కేసులు నమోదు చేశారు.
కర్ణాటకలో 300 మంది ఫోన్ల ట్యాప్: ఎంపీ సుమలత