telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

బీసీల కోసం ముఖేశ్ గౌడ్ ఎంతో కృషి: చంద్రబాబు

chandrababu fire on AP CS again

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ముఖేశ్ గౌడ్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విచారం వ్యక్తంచేశారు. ముఖేశ్ గౌడ్  ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్ చేశారు. తన మూడు దశాబ్దాల రాజకీయ ప్రజా ప్రస్థానంలో బీసీల అభివృద్ధి కోసం ముఖేశ్ గౌడ్ ఎంతగానో కృషిచేశారని తెలిపారు. ముఖేశ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Related posts