ఈడీ మాజీ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేసిన బొల్లినేని శ్రీనివాస్ గాంధీ నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. బొల్లినేని గాంధీ అక్రమాలకు పాల్పడ్డారని, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్ లోని ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకూ ఆయనకు చెందిన రూ.3.75 కోట్ల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు.
బొల్లినేనికి చెందిన పలు నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖ, పీఎంవోకు ఆయన పలు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఆయన సన్నిహితుడు గా … పదేళ్లకు పైగా ఈడీ శాఖలో ఆయన పనిచేశారు.
పార్టీలో అందరి కంటే సీనియర్ నేనే.. తనకన్నా విధేయుడు ఎవరున్నారు: వీహెచ్