లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా… వచ్చే ఏడాది
కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ తో సినిమా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. థియేటర్లు తెరిచేందుకు బ్రేక్ పడటంతో దేశవ్యాప్తంగా
కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
బుధవారం ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఆన్లొకేషన్ స్టిల్ను అభిమానులతో పంచుకున్నారు రామ్చరణ్. ఈ ఫొటోను ఉద్దేశిస్తూ సెట్స్లో రామరాజు, భీమ్ అంటూ చిత్రబృందం
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకి గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్న ఆయనకి వైద్యులు కాలేయ మార్పిడి
లాక్డౌన్ వలన గత రెండు నెలలుగా సినిమా షూటింగ్స్కి బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో సినీ పరిశ్రమకి సంబంధించిన
ఆ భారత భూభాగాలు నేపాల్వే అంటూ మనిషా కోయిరాల చేసిన కాంట్రవర్సియల్ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మూడు పట్టణాలు లిపులేక్, కాలాపాని,
మెగాపవర్స్టార్ రామ్చరణ్ భార్య ఉపాసన పలు రంగాలలో ప్రతిభ చూపుతూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పలు సామాజిక కార్యక్రమాలలో కూడా ఉపాసన చురుకుగా పాల్గొంటుంటారు.
ఇటీవల నవాజుద్దీన్ సిద్ధిఖీ రెండో భార్య ఆలియా విడాకులు కావాలని లీగల్ నోటీసులు పంపింది. కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇ-మెయిల్, వాట్సాప్ల ద్వారా