telugu navyamedia

ట్రెండింగ్

పాక్ లో పుట్టి.. భారత్ ను ప్రేమిస్తున్న సైన్యం..!!

vimala p
ఇటీవల జరిగిన పుల్వామా దాడిపై ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ.. తనపై కామెంట్లు చేస్తున్న పాకిస్థానీ నెటిజన్లకు దీటైన జవాబిచ్చారు. పాకిస్థాన్‌లో పుట్టిన సమీ.. కొన్నేళ్ల క్రితం

ఒప్పందం ఉల్లంఘించిన పాక్ .. పైలెట్ ను హింసింస్తున్న వీడియో విడుదల.. భారత్ హెచ్చరిక !!

vimala p
నిన్న పాక్ యుద్ధవిమానాలను వెనక్కు పంపేందుకు దాడిచేస్తూ, ప్రమాదానికి గురైన ఒక భారత యుద్ధ విమాన పైలెట్ శత్రుదేశానికి బందీగా దొరికిన విషయం తెలిసిందే. అతడిని జెనీవా

దండుపాళ్యం చూసి.. హత్యలు, అత్యాచారాలు..ఒక్క జిల్లాలోనే 22 మంది.. !

vimala p
సినిమాలలో చూసి నేరాలు నేర్చుకుంటున్నారన్నది ఇటీవల స్పష్టంగా చూస్తున్న నిజం. సాధారణంగా నేరాలు జరిగిన విధానం చూపించి, వాటి నుండి జాగర్తగా ఉండాలనే సృహ కల్పిస్తారు అధికారులు

పాక్ కు మోడీ .. హెచ్చరిక.. ఏడురోజులలో యుద్ధమే…!!

vimala p
పాక్ నిన్న భారతదేశానికి చెందిన యుద్ధ విమాన పైలెట్ ను పట్టుకున్నట్టు వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అది నిజామా కాదా అనేదానిపై ఒక నిర్ణయానికి

నేడు శాంతి పాటపాడుతున్న .. అమెరికా, నాడు ఏమైందో ఈ పాట..!!

vimala p
ఇటీవల అమెరికా భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తుంది. నాడు తన భూభాగంలో రెండు టవర్లు పేల్చగానే ఒక దేశంపై యుద్దాన్ని

జంతువులను కూడా వదలటంలేదా.. వాటికీ పోక్సో చట్టం రావాల్సిందేనా.. !!

vimala p
ఎన్ని చట్టాలు వచ్చినా అత్యాచారాలు ఆగటం లేదు. ఒక నేరంపై చట్టాన్ని రూపొందిస్తే, వెంటనే దానిలో లూప్ హోల్స్ పట్టుకొని దానికి తగ్గట్టుగా నేరాలు చేయడం అలవాటు

విశాఖ రైల్వే జోన్ తో.. సికింద్రాబాద్ జోన్ ఆదాయానికి గండి.. !!

vimala p
ఎన్నికల వేళ మొత్తానికి విశాఖ జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే శాక మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించారు. అయితే, కొత్తగా ఏర్పడే జోన్, సికింద్రాబాద్

పోటీకి సై అంటున్న.. డీఎల్ రవీంద్రా రెడ్డి, ..స్వతంత్ర జండానేనా..!!

vimala p
రాబోవు ఎన్నికల్లో తాను మైదుకూరు నుంచి పోటీకి దిగనున్నానని, అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న విషయాన్ని మార్చి 8న వెల్లడిస్తానని గత కొంతకాలంగా కాంగ్రెస్

భారత్-పాక్ ఉద్రిక్తత పరిస్థితులతో.. భారత్ కు.. ఆయా దేశాల విమానసేవలు రద్దు..

vimala p
గతవారం నుండి భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దులలో యుద్దవాతావరణం నెలకొంది. దీనితో ఆయా దేశాలు భారత్ కు

హైటెక్ సిటీ మెట్రో పరుగులు… !!

vimala p
ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అమీర్‌పేట్‌ నుంచి హైటెక్‌ సిటీకి మెట్రో రైళ్లు, మార్చి నెలలో పరుగులు పెట్టనున్నాయి. అమీర్ పేట నుంచి కొండాపూర్ కు నిర్మించిన

మన ఉమ్మడి శత్రువు పై పోరాడదాం.. వసీం అక్రం

vimala p
గత వారంగా భారత్-పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రం స్పందిస్తూ భారత్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు.

ఇంక అంతా సైన్యం చేతిలోనే..పూర్తి స్వేచ్ఛ నిచ్చిన .. భారత ప్రధాని, .. ఒత్తిళ్లకు లొంగొద్దు..

vimala p
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రమూకలను భారత వైమానిక దళం హతమార్చిన సంగతి తెలిసిందే. దీనితో పంతంతో పాక్ నిన్నటి రోజున ఇష్టానికి ప్రవర్తించడంతో సరిహద్దులలో యుద్దవాతావరణం