telugu navyamedia

ట్రెండింగ్

టాప్‌లేపిన బౌలర్లు.. ఇంగ్లండ్‌పై ఇండియా భారీ విజయం

Vasishta Reddy
టీం ఇండియా మరోసారి దుమ్ములేపింది. పుణె వన్డేలో అద్భుతమైన ప్రదర్శనతో ఇండియా ఘన విజయం సాధించింది. 66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్‌ గెలుపొందింది. అటు బ్యాటింగ్‌,

విద్యాసంస్థల మూసివేత రాములమ్మ ఫైర్‌ !

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ నేత విజయశాంతి ఫైర్‌ అయ్యారు. కరోనా కట్టడి విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. “తెలంగాణ సర్కారు ఏ పని

పవన్‌ మూవీలో దేవరకొండ‌ హీరోయిన్‌

Vasishta Reddy
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సాగర్

పెళ్లి చేసుకున్న ప్రభాస్‌ భామ..!

Vasishta Reddy
కన్నడ నటి సంజనా గల్రానీ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్‌. ప్రభాస్‌ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంజన.. “సత్యమేవ జయతే”,

ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయిన రకుల్…‌

Vasishta Reddy
రకుల్ “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”తో తెలుగు వారికి దగ్గరైంది. ఆ తరువాత ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య

కరోనా విజృంభణపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్‌ 30 వరకు !

Vasishta Reddy
మన దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..ఇప్పుడు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ

విశాఖ ప్రజలకు సీఎం జగన్‌ శుభవార్త !

Vasishta Reddy
క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ప్రతి వార్డుకు 2 చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా

హిందువుల పార్టీగా చెప్పుకునే బీజేపీకి… టిటిడిపై ఎందుకు వివక్ష : విజయసాయిరెడ్డి

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు. జీఎస్టీ వసూళ్లపై తొలిసారిగా కేంద్రంపై తగ గళమెత్తారు. జీఎస్టీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి మినహాయింపు ఇవ్వాలని రాజ్యసభలో ప్రభుత్వానికి

సెంచరీ మిస్‌ చేసుకున్న ధావన్‌.. ఇంగ్లాండ్‌ టార్గెట్‌ ఎంతంటే ?

Vasishta Reddy
తొలి వన్డేలో టీం ఇండియా దుమ్మురేపింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్నతొలి వన్డేలో బ్యాట్స్ మెన్స్‌ విజృంభించడంతో భారీ స్కోర్‌ సాధించింది టీం ఇండియా. ఓపెనర్‌ ధావన్‌ 98 పరుగులతో

శివసేన ఎంపీ యాసిడ్‌ పోస్తానన్నాడు.. నటి నవనీత్‌ కౌర్ సంచలన ఆరోపణలు

Vasishta Reddy
శివసేనపై అమరావతి స్వతంత్ర్య ఎంపీ, నటి నవనీత్‌ కౌర్‌ రానా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న పార్లమెంట్‌లో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేపై విరుచుకుపడ్డ నవనీత్‌

షాకింగ్‌ : ఏపీలో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు !

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.94 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు బంద్

Vasishta Reddy
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తాత్కాలికంగా విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులుగా రాష్ట్ర