క్రికెట్ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న ఓ ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన తరువాత హైదరాబాద్లో ఇలాంటి ముఠా పట్టుబడడం
భారత్ అన్నింటా ముందు ఉంటుంది, ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే తాజా నివేదికల ప్రకారం… ఇంటర్నెట్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. యూజర్ బేస్లో
ప్రపంచకప్లో భాగంగా పాక్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. బ్యాట్, బంతి, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్రౌండ్షోతో ఆకట్టుకున్న ఆసీస్ 41 పరుగుల తేడాతో విజయం
గుజరాత్ రాష్ట్రంలో వాయు తుఫాన్ బీభత్సం సృష్టించే అవకాశముంది. ఈ రోజు మధ్యాహ్నం వాయు తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకనుంది. గుజరాత్లోని వెరావల్-ద్వారక మధ్య వాయు తుఫాన్
బ్రిటన్కు చెందిన గ్యారీ మెండెజ్ అనే ఓ వ్యక్తికి మందు పిచ్చి బాగా ఎక్కువ. ప్రతిరోజూ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ఈస్ట్బౌర్న్ ప్రాంతంలోని పబ్బులకూ తిరుగుతుంటాడు.
ఒమన్లో నివాసముండే ప్రవాస భారతీయుడు దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిల్లియనీర్ డ్రాలో జాక్పాట్ కొట్టాడు. ఏకంగా మిలియన్ డాలర్ల (రూ. 6,94,55,000) లాటరీ గెలుచుకున్నాడు. రఘు
ఫ్లోరిడాకు చెందిన ఓ యువతి తన ప్రియుడి పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాయ్ఫ్రెండ్తో ఘర్షణకు దిగిన గర్ల్ఫ్రెండ్ అతడి వృషణాలను
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్గా రోజాను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో రోజా తీవ్ర
ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగం కోసం పనులు వేగంగా పూర్తిచేస్తుంది. బెంగుళూరు శాటిలైట్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ సెంటర్లో చంద్రయాన్-2 కు సంబంధించిన పరికరాలు సిద్ధం అవుతున్నాయి. చంద్రయాన్-2కు
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన యూపీయే ఛైర్పర్సన్ సోనియా గాంధీ..తొలిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. తన కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీతో కలిసి
బీసీ సంఘాలు, స్థానిక నిరుపేదలు హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా పసుపు