మన రాష్ట్ర ప్రత్యేక ప్రసిద్ది, భారత దేశ కీర్తి, రాష్ట్ర ప్రశస్తిని సాంస్కృతిక విశిష్టతను పెంపొందించే మహిళ పండుగ బతుకమ్మ. సమాజంలో మహిళ ప్రాధాన్యత గౌరవాన్ని చాటి
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆర్థికంగా చేయూత అందించడం ఎంతో అవసరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన తెలంగాణ ఛాంబర్ ఆఫ్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారం పోలీసులకు సవాల్గా మారింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పోలీసులు ఇప్పటివరకు 14
శ్రీ శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బాసరలో భక్తులతో కిటకిటలాడుతుంది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో
దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే
కరోనా పూర్తిగా పోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రానున్న మూడు
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్లోని ఓ వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మనోహరబాద్ మండలం కాళ్ళకల్ వద్ద
నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఈ సందర్భంగా బాలికలందరికీ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ‘డిజిటల్ జనరేషన్-అవర్ జనరేషన్’ అనే నినాదంతో అంతర్జాతీయ
లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. అక్టోబరు 3న ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు