telugu navyamedia

తెలంగాణ వార్తలు

కేటీఆర్ ఫ్రాన్స్‌కు ప‌య‌నం..

navyamedia
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో భాగంగా రాష్ర్ట‌ ప్రతినిధి బృందం పయనమైంది.

షర్మిల పాదయాత్రలో యాంకర్ శ్యామల ప్ర‌త్యక్షం..

navyamedia
తెలంగాణ‌లో ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా… వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర ఎనిమిదో రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ ప్లీనరీలో భోజ‌నం మెనూ..

navyamedia
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టి 20వ సంవత్సరం సందర్భంగా జరుగుతున్న ఈ వేడుకలకు హైదరాబాద్ న‌గ‌రం అంతా

ఏపీలో పార్టీ పెట్టాలంటూ విజ్ఞ‌ప్తులు- కేసీఆర్

navyamedia
హైదరాబాద్ లోని హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ,

తెరాస అధ్యక్షుడిగా మ‌రోసారి కేసీఆర్ ఎన్నిక…

navyamedia
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షునిగా మరోసారి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ విషయాన్ని సోమవారం జరిగే పార్టీ ప్లీనరీలో లాంఛనంగా ప్రకటించనున్నారు. తెరాస

మేడ్చల్‌ జిల్లాలో 2 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత..

navyamedia
హైద‌రాబాద్‌ న‌గ‌రం తెలంగాణ‌లోని మేడ్చల్ జిల్లాలో భారీగా మెపిడ్రాన్ డ్రగ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో విద్యార్థులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా

గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌..

navyamedia
తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతివ్వాలని హైకోర్టును

కేసీఆర్‌ను… గద్దె దించడమే నా లక్ష్యం..

navyamedia
తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర చేవెళ్లనుంచి ప్రారంభమైంది. వైఎస్‌ విజయమ్మ షర్మిల చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన

సంక్షేమ పాల‌నే ల‌క్ష్యంగా ష‌ర్మిళ పాదయాత్ర..

navyamedia
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనే లక్ష్యంగా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్రకు బుధవారం చేవెళ్లలో శ్రీకారం చుట్టనున్నారు. బడుగు

యాదాద్రి సన్నిధిలో సీఎం కేసీఆర్..

navyamedia
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం యాదాద్రి ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. బాలాల‌యంలో స్వామివారికి ద‌ర్శించుకుని వేద పండితులు ఆయన్ను ఆశీర్వచనం తీసుకున్నారు . కేసీఆర్‌కు ఆలయ పూజారులు

మోత్కుపల్లిపై ప్రశంసలు కురిపించిన కేసీఆర్..

navyamedia
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి కండువా కప్పిన కేసీఆర్‌ ఆయన్ను పార్టీలోకి

గులాబీ తీర్థం పుచ్చుకున్న మోత్కుప‌ల్లి..

navyamedia
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మోత్కుపల్లికి కండువా కప్పిన