ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి యాభై రూపాయలకే చీప్ లిక్కర్ అందిస్తామని సోము వీర్రాజు చేసిన వాగ్దానంపై పలువురు నేతలు మండిపడుతున్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన
తెలంగాణలో న్యూఇయర్ కు మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. న్యూఇయర్ సెలబ్రేషన్స్కు ప్రత్యేక అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది చివరిరోజున
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ నేత రాజు యాదవ్ నేతృత్వం లో ఖైరతాబాద్ చౌరస్తా లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను
నిజమాబాద్ జిల్లా పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా సిబ్బంది సహకారం తో ముందుకు సాగుతామని కొత్త పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్
నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇందల్వాయ్ మండలం గన్నారం గ్రామానికి విచ్చేసిన ఆయనను గో బ్యాక్ అంటూ నినాదాలు
జానపదుల ఆరాధ్య దైవం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని ఆలయ తోటబావి ప్రాంగణంలో మార్గశిర మాసం చివరి
తెలంగాణ రైతుల్ని ఇబ్బందుల్లోకి నెట్టకుండా ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఢిల్లీ పర్యటన విజయవంతమైందనే
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్మిడియట్ విద్యాశాఖ మొదటి సంవత్సరం విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షల
నగరాలు ఆకర్షణీయంగా ఉండాలన్న గొప్ప ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీగారు స్మార్ట్ సిటీ ని తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పథకం ఉద్దేశం నీరుగారి పోతోందని బీజేపీ
జమ్మికుంట మున్సిపాలిటీ లో జరిగిన నిధుల దుర్వినియోగం పై ఉన్నత అధికారులు విచారణ జరిపించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. జమ్మికుంట బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దంపతుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.భార్యాభర్తలు ఒకే చోట పని చేసేలా ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి