పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ సాయం అందించారు. ప్రభుత్వం తరఫున హైదరాబాద్లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి
డ్రగ్స్ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై ఇవాళ డీజీపీ,
తెలంగాణలో అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను సీఎం కేసీఆర్ నియమించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో
73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2022 గానూ 128 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో
హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. నేడు (సోమవారం) 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలు కూడా
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సుపరిచితులైన ప్రముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం కన్నుమూశారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబ
దేశంలో కరోనా రక్కసి విజృంభిస్తుంది..రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యలు నుంచి సెలబ్రెటీలు, రాజకీయనేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ, రాజకీయ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛనుదారులకు పెండింగులో ఉన్న 3 డీఏలు మంజూరు చేస్తూ రాష్ట్ర
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితతో బుధవారం ఉదయం ప్రొటెం
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద హల్చల్ చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్య రద్దు అయ్యింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలు కారణంగా తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో