telugu navyamedia

తెలంగాణ వార్తలు

ప్రధాని మోదీ హైదరాబాద్​ పర్యటన షెడ్యూల్ ఇదే..

navyamedia
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొన‌నున్న ఆయ‌న‌.. ఆ త‌ర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది

ప్రధానికి ఘన స్వాగతం పలకనున్న కేసీఆర్..

navyamedia
ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు ఈవేళ రానున్నారు. రంగారెడ్డి ముచ్చింతల్‌లో శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంతో పాల్గొనడంతో పాటు పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమాల్లో మోడీ

ఘనంగా వసంత పంచమి వేడుకలు..

navyamedia
దేశంలో ప్రతి ఒక్క‌రు మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాము. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా ఫిబ్రవరి 5వ జ‌రుపుకుంటున్నారు. నేడు వసంత

నాపై దాడి వెనుక ఎవ‌రున్నారో తేల్చే బాధ్య‌త మోదీదే..!

navyamedia
*తనపై జరిగిన దాడిపై ప్ర‌త్యేక‌ విచారణ జరిపించాలని ఒవైసీ డిమాండ్ ..  *దర్యాప్తు ప్రారంభించాల్సిన బాధ్యత మోదీ, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలపై ఉందన్న‌ ఒవైసీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో

అసదుద్దీన్‌ ఒవైసీకి జ‌డ్ కేట‌గిరి సెక్యూరిటీ..

navyamedia
ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని

బండి సంజయ్ అరెస్టు .. ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ పోలీసులు..

navyamedia
కరీంనగర్ సీపీ సత్యనారాయణతో పాటు మరికొందరు పోలీస్ అధికారులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై వివరణ ఇవ్వనున్నారు. కాగా, ప్రధాని

ఢిల్లీలో బండి సంజయ్ మౌన దీక్ష.

navyamedia
ఉదయం 11.00 గంటల నుంచి రాజ్ ఘాట్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వద్ద భీమ్ దీక్ష ఈ నిరసన కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా

హైదరాబాద్‌లో ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద భారీ మార్పులు

navyamedia
హైదరాబాద్ నగరంలో రోడ్లపై నానాటికీ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ కార్యాలయాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలులో ఉన్నా రోడ్లపై

తెలంగాణ‌లో కొత్త‌గా 2,646.

navyamedia
తెలంగాణ ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,69,407కు చేరుకోగా.. రిక‌వ‌రీ కేసుల సంఖ్య 7,30,648కు పెరిగింది.. ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 34,665 యాక్టివ్ కేసులు

తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు రీఓపెన్‌..

navyamedia
క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మూసి వేసిన అన్ని విద్యాసంస్థ‌లు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో పునఃప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఈ మేరకు విద్యాశాఖ మంత్రి

పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ సాయం..

navyamedia
పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు ద‌ర్శ‌నం మొగిలయ్యకు సీఎం కేసీఆర్​ భారీ సాయం అందించారు. ప్రభుత్వం తరఫున హైద‌రాబాద్‌లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి

డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటివారైనా త‌గ్గేదేలే..- కేసీఆర్‌

navyamedia
డ్రగ్స్ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో డ్ర‌గ్స్ నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై ఇవాళ డీజీపీ,