యాదాద్రి కూడా హైదరాబాద్తో కలిసి పోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ శనివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే యాదాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధునాతన హంగులతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్ను , వీవీఐపీ కాటేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
జాగ్రత్త నరేంద్రమోదీ..ఇది తెలంగాణ పులి బిడ్డ..నీ ఉడుత ఊపులకు భయపడేది లేదని ఏపీ ముఖ్యమంత్రి కేసఆర్ హెచ్చరించారు. జనగామలోని యశ్వంత్పూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనగామలో సమీకృత కలెక్టరేట్ భవనాల సముదాయన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత రాష్ట్రంగా
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది. ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రాగా, త్వరలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ను వెల్లడించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండున్నరకు హెలికాప్టర్లో జనగామకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. ముందుగా ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు ఒకేచోట ఏర్పాటు చేసిన
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా స్పందించారు. సింధూరం ధరించడం స్త్రీల వ్యక్తిగత స్వేఛ్చ అయితే హిజాబ్ కూడా వ్యక్తిగత స్వేచ్ఛే అని ఆమె