మొత్తం 23మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.. గవర్నర్ కు లేఖ : రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాకినాడ జేఎన్టీయూ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన అర్హత లేని గ్లోబరీనా సంస్థకు డేటా సేకరణ కాంట్రాక్ట్ అప్పగించారని పేర్కొన్నారు.